హైదరాబాద్ : ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి, పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపునకు సంబంధించి తీసుకున్న నిర్ణయం అనేక రాజకీయ ములుపులు తిరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల కీలక నేతలు ఇదే అంశంపై ఘాటుగా స్పందించారు. చివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే అంశంపై అత్యవసన సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించుకునే వరకూ వెళ్లారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zAmyD9
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment