Thursday, May 14, 2020

రెడీ 1,2,3.. 28 రోజుల్లోపు భారత్‌కు విజయ్ మాల్యా, పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు..

లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతదేశానికి అప్పగించే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాననే పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో బ్రిటన్‌లో విజయ్ మాల్యాకు న్యాయపరంగా ఉన్న దారులు మూసుకుపోయినట్లయ్యింది. 28 రోజులలోపు మాల్యాను భారత్ అప్పగించే ప్రక్రియను బ్రిటన్ హోంశాఖ చేపట్టబోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2zCU8Za

Related Posts:

0 comments:

Post a Comment