కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించింది. దేశ జీడీపీలో 10 శాతం విలువైన ఆ ప్యాకేజీ ద్వారా నిర్ధిష్టంగా ఏమేం చెయ్యబోతున్నారనే అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. తొలిరోజైన బుధవారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8uIcD
Thursday, May 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment