Thursday, May 14, 2020

బాహుబలి ప్యాకేజీలో పేదలకు ఎంతంటే.. వలసకూలీలు, చిన్నరైతులపై నిర్మల ప్రకటన..

కరోనా విలయం కారణంగా కుదేలైపోయిన భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్లతో 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' ప్యాకేజీని ప్రకటించింది. దేశ జీడీపీలో 10 శాతం విలువైన ఆ ప్యాకేజీ ద్వారా నిర్ధిష్టంగా ఏమేం చెయ్యబోతున్నారనే అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. తొలిరోజైన బుధవారం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T8uIcD

0 comments:

Post a Comment