Saturday, May 23, 2020

ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..

లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఉన్న చోట ఉండేందుకు ప్రభుత్వాలు ఎందుకు భరోసా కల్పించడం లేదు అని ప్రశ్నించారు. పని లేక, జేబులో డబ్బుల్లేక వారు ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. తినడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bYYvet

Related Posts:

0 comments:

Post a Comment