Sunday, May 3, 2020

ఏపీలో మందుబాబులకు భారీ షాక్... 25 శాతం రేట్ల పెంపు.. సర్కారు ప్రకటన...

ఏపీలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో మద్యం దొరక్క అల్లాడుతున్న మందుబాబులకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా రేపటి నుంచి మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు... ఆ వెంటనే మద్యం అమ్మకాలను నిరుత్సాహపరిచే క్రమంలో భాగంగా రేట్లను 25 శాతం పెంచాలని నిర్ణయించడం కలకలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3daHz5B

0 comments:

Post a Comment