Sunday, May 10, 2020

మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత.. కేసీఆర్ సహా పలువురి సంతాపం.. అధికారిక లాంఛనాలతో..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు ఇకలేరు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన.. కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. జువ్వాడి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. అంత్యక్రియలను అధికార లాంచనాలతో నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dzFvUS

Related Posts:

0 comments:

Post a Comment