Tuesday, May 26, 2020

హైకోర్టు సీరియస్: తక్కువ టెస్టులు, మృతదేహాలకు పరీక్షలు నిర్వహించకపోవడంపై ఆగ్రహం..

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలకు ఎందుకు కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు అని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మృతదేహాలకు పరీక్షలు చేయాలని, టెస్టులు అవసరం లేదనే ఉత్తర్వులను కొట్టివేసింది. జనాభాకు సరిపడ పరీక్షలు చేయకుండా వైరస్ వ్యాప్తికి ప్రభుత్వమే కారణమవుతోందని మండిపడింది. కరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదని, వలస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LYNqPZ

Related Posts:

0 comments:

Post a Comment