కరోనా విలయానికి కారణమైన చైనా.. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఎదురయ్యేసరికి ఇంకాస్త పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. సరిహద్దులో యుద్ధ విన్యాసాలు చేస్తూ భారత్ ను రెచ్చగొట్టేప్రయత్నం చేస్తున్నది. లదాక్ లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా బలగాలను మోహరింపజేసిన డ్రాగన్ దేశం.. మంగళవారం మరో అడుగు ముందుకేసి, యుద్ధ డ్రోన్లను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gnbDxt
సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే..
Related Posts:
అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ ఫైర్ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా, దేశంలోనే పేరెన్నిక గల ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగుతోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు చేతికి అప్పగిస్తూ కేంద్ర ప్… Read More
బోర్డర్ స్టాండఫ్: ప్యాంగ్యాంగ్ త్సో లేక్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణ మొదలున్యూఢిల్లీ/బీజింగ్: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్, చైనా ముందడుగు వేశాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న బలగాలను ఉపసంహరించుకున్నట్లు చైనా రక్ష… Read More
ఏపీలో భారీగా తగ్గిన కరో కేసులు: కొత్తగా 50, ఆ రెండు జిల్లాల్లో ‘0’, 845 యాక్టివ్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదువుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత వారం రోజులుగా 100 లోపే కొత్త కరోనా కేసులు నమోదవ… Read More
బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ వార్నింగ్ .. హాలియా సభలో ఆగ్రహం .. తొక్కిపడేస్తాం జాగ్రత్త అంటూ హెచ్చరికతెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. బుధవారం రోజు హాలియా బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలను తొక్కేస్తామంటూ సంచలన… Read More
సుజనా చౌదరికి ఈడీ షాక్- 12న హాజరుకావాలని చెన్నై కోర్టు సమన్లు- మనీలాండరింగ్ కేసులోసుజనా గ్రూపు సంస్ధల అధినేత, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని బ్యాంకు రుణాల ఎగవేత కేసు వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ చురుగ్గా దర్యాప్తు సాగిస్తుండగా..… Read More
0 comments:
Post a Comment