Tuesday, May 26, 2020

సరిహద్దులో టెన్షన్:యుద్ధ డ్రోన్లతో చైనా.. దీటుగా స్పందించిన భారత్.. అసలేం జరుగుతోందంటే..

కరోనా విలయానికి కారణమైన చైనా.. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి ఎదురయ్యేసరికి ఇంకాస్త పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నది. సరిహద్దులో యుద్ధ విన్యాసాలు చేస్తూ భారత్ ను రెచ్చగొట్టేప్రయత్నం చేస్తున్నది. లదాక్ లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా బలగాలను మోహరింపజేసిన డ్రాగన్ దేశం.. మంగళవారం మరో అడుగు ముందుకేసి, యుద్ధ డ్రోన్లను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gnbDxt

Related Posts:

0 comments:

Post a Comment