Thursday, May 28, 2020

ఆ ఐఏఎస్ అధికారులే టీడీపీని భ్రష్టు పట్టించారు: మహానాడు సాక్షిగా బయటపడ్డ విబేధాలు

టీడీపీ సొంత పండగ మహానాడు సాక్షిగా తెలుగు తమ్ముళ్ల మధ్య విబేధాలు బయటపడ్డాయి. తొలిసారిగా టెక్నాలజీ వినియోగించి మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పిదాలను శాప్ మాజీ ఛైర్మెన్ పీఆర్ మోహన్ ప్రస్తావించారు. చంద్రబాబు పక్కన ఉండేవాళ్లే ఆయన్ను తప్పుదోవ పట్టించారంటూ ప్రతి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9r9K6

Related Posts:

0 comments:

Post a Comment