భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. గూడు కోల్పోయిన ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 100 మందికిపైగా మృత్యువాత పడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yfjwia
పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులు
Related Posts:
హైదరాబాద్ వాసులకు నిద్రలేని రాత్రులు: నిమిషాల్లోనే వరదనీరు ఇళ్లల్లోకి(వీడియో)హైదరాబాద్: గత పది రోజులుగా ఎడతెరిపిలేని భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతోంది. ఇప్పటికే నగరంలోని దాదాపు సగ భాగం వరద నీటిలోనే ఉంది. లోతట్టు ప్ర… Read More
జస్టిస్ రమణేనా? రెడ్డి జడ్జిలపై రాయరా? - జగన్ నోట తప్పులు -2వ తేదీలోగా ఈపని: ఎంపీ రఘురామఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు హైకోర్టులోని కొందరు జడ్జిలు, సుప్రీంకోర్టుకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ తీవ్ర… Read More
వైష్ణోదేవి ఆలయానికి సైకిల్ పై ప్రయాణం ... 2200కిమీ సైకిల్ తొక్కుతూ ఒక వృద్ధురాలి సాహసంఎల్లలు లేని భక్తి భావానికి 68 ఏళ్ల మహిళ సాగిస్తున్న ప్రయాణమే ఒక ఉదాహరణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు వైష్ణోదేవి ఆలయాన… Read More
లాలూ దెబ్బ... పడిపోయిన నితీశ్ ఇమేజ్.. బీహార్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు... బీజేపీ ఓటర్లలో గందరగోళంఅక్టోబర్ 28 నుంచి జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7 కోట్ల మంది ఓటర్లు ఎన్డీయే,మహాకూటమి భవితవ్యాలను నిర్దేశించబోతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీయేతర మ… Read More
దసరా బొనాంజా: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ \"బోనస్\", ధర్నాకు రైల్వే ఫెడరేషన్ పిలుపున్యూఢిల్లీ: దసరా దీపావళి పండగవేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తులకు బోనస్ను ప్రకటించి… Read More
0 comments:
Post a Comment