ఢిల్లీ/హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా జనజీవన స్రవంతి పూర్తిగా స్తంభించిపోయన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికుల వెతలు మాత్రం వర్ణనాతీతంగా పరిణమించాయి. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన రంగాలను ఆదుకునేందుకు, వలస కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బాహుబలి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. కేంద్రం అతి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36cv33g
Tuesday, May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment