కర్ణాటకలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గత ఆరు రోజుల్లో నమోదైన కేసుల్లో ఎక్కువశాతం మహారాష్ట్ర నుంచి వచ్చినవారికే రికార్డవుతోంది. రాష్టంలో కేసుల్లో అది 57 శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే 14 నుంచి మే 19వ తేదీ వరకు 414 కేసులు నమోదు కాగా.. వీరిలో 57.25 శాతం అంటే 237 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XeMKeu
Tuesday, May 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment