ముంబై: మహారాష్ట్ర మూకదాడులు పరంపర కొనసాగుతూనే వస్తోంది. సాధువులను కొట్టిచంపిన దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది. సాధువులపై దాడి చేసి, కొట్టి చంపడం మహారాష్ట్రలో ఈ రెండు నెలల కాలంలో ఇది రెండో ఉదంతం. కొద్దిరోజుల కిందట పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులను కొట్టి చంపిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. మహారాష్ట్రలో అధికారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrXCWm
సాధువు, ఆయన శిష్యుడిని కొట్టి చంపిన దుండగులు: రెండు నెలల్లో రెండోసారి: రక్తపు మడుగులో
Related Posts:
సీఎం జగన్! చట్టాలు చేసి ఏం ప్రయోజనం.? మహిళలపై ఇన్ని దారుణాలా?: పవన్ కళ్యాణ్ ఫైర్అమరావతి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించేందుకే దిశ చట్టం తీసుకొచ్చాం, దిశ స్టేషన్లు పెట్టామని ప్రచారం చేసుకొంటున్న వైసీపీ ప్రభుత్వం గిరిజన మహిళలపై దా… Read More
Ayodhya:ప్రధాని మోడీ అయోధ్య టూర్ షెడ్యూల్ ఇదే.. ప్రత్యేక ఆహ్వానితుల్లో చిన్నజీయర్ స్వామిఅయోధ్య: చారిత్రాత్మక అయోధ్య రామమందిరంకు బుధవారం ఆగష్టు 5వ తేదీన భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చాలా గ్రాండ్గా నిర్వహిస్… Read More
భయం భయం... తిరుమలలో ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడి...తిరుమలలో చిరుతపులి కలకలం భక్తులు,స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం(అగస్టు 4) తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ద్విచక్ర వాహనదారుడిపై చిరుత దాడికి… Read More
గుడ్ న్యూస్... కరోనా ట్రీట్మెంట్కు అతి చౌక ధరలో మందు... వివరాలివే...తేలికపాటి కోవిడ్ 19 లక్షణాలతో బాధపడుతున్నవారికి చౌక ధరలో మెడిసిన్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దేశీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా ప్రకటించింది. కేవలం … Read More
చైనాలో కరోనాపై డబ్ల్యుహెచ్వో విచారణ అప్డేట్స్: రష్యా వ్యాక్సిన్ వద్దు, డ్రాగన్ దేశంలో పెరిగిన..కరోనా వైరస్ ప్రపంచాన్ని గజ గజ వణికిస్తోంది. వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉండటంతో.. కేసులు పెరుగుతోన్నాయి. అయితే వైరస్ ఆవిర్భావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫోకస్ … Read More
0 comments:
Post a Comment