ముంబై: మహారాష్ట్ర మూకదాడులు పరంపర కొనసాగుతూనే వస్తోంది. సాధువులను కొట్టిచంపిన దారుణ ఘటన మరొకటి చోటు చేసుకుంది. సాధువులపై దాడి చేసి, కొట్టి చంపడం మహారాష్ట్రలో ఈ రెండు నెలల కాలంలో ఇది రెండో ఉదంతం. కొద్దిరోజుల కిందట పాల్ఘర్ జిల్లాలో ఇద్దరు సాధువులను కొట్టి చంపిన ఘటనకు సంబంధించిన ప్రకంపనలు ఇంకా తగ్గలేదు. మహారాష్ట్రలో అధికారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XrXCWm
Sunday, May 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment