Monday, May 25, 2020

కరోనా విలయం:వరస్ట్ టాప్-10లో భారత్.. ఢిల్లీ-ఘజియాబాద్ బోర్డర్ మళ్లీ సీజ్.. 4వేలు దాటిన మరణాలు..

లాక్ డౌన్ 4.0 సడలిపుల్లో భాగంగా డొమెస్టిక్ విమాన సర్వీసులు పున:ప్రారంభమైన సోమవారం నాటికి దేశంలో వైరస్ వ్యాప్తి మరింతగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,977 పాజిటివ్ కేసులు, 154 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,38,845కి చేరగా, మరణా సంఖ్య 4,021కు పెరిగింది. కేసుల్లో సోమవారం నాటి పెరుగుదలతో భారత్..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WYwcbK

Related Posts:

0 comments:

Post a Comment