ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో మతపరమైన సమావేశానికి హాజరై కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యుల వ్యవహారం దేశవ్యాప్తంగా ఏ స్ధాయిలో చర్చనీయాంశమైందో తెలిసిందే. ఇప్పటికీ తబ్లిగీల పేరు చెబితే చాలా రాష్ట్రాల్లో జనం ఉలిక్కిపడే పరిస్ధితి. కానీ తాజాగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న తబ్లిగీ జమాత్ సభ్యుల నుంచి ప్లాస్మా సేకరించడాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z4hRRs
తబ్లిగీలు హీరోలంటూ ప్రశంసలు- చిక్కుల్లో కర్నాటక ఐఏఎస్ అధికారి...
Related Posts:
గురుద్వారాలో కాల్పుల మోత, చిన్నారులు సహా 25 మంది మృతి, 150 మంది వరకు...ఆప్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కాబూల్లో గల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. బుధవారం ప్రార్థనలు చేస్తుండగా దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదుల … Read More
సీఎం పదవికి రాజీనామా నాడే కరోనా కాటు? క్వారంటైన్లో కమల్నాథ్.. ఎంపీలో టెన్షన్వచ్చింది విమానంలోనే అయినా కరోనా ఎవర్నీ వదలట్లేదు. సామాన్యుడి నుంచి సీఎం స్థాయి వ్యక్తుల దాకా వైరస్ టెస్టులకు వెనుకాడట్లేదు. మధ్యప్రదేశ్ లో ఒక జర్నలిస్… Read More
కరోనాపై పోరు: భారీ ఆర్థిక ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన ట్రంప్ సర్కార్.. ఎంతో తెలుసా..?చైనాలోని వుహాన్ నగరంలో మూడు నెలల కిందట జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. 190 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. క… Read More
కరోనా భయాలు - ఏపీలో నిత్యావసరాల షాపింగ్ మరింత కఠినం .. గళ్లు, క్యూ లైన్లలోనే కొనుగోళ్లకు అనుమతి..ఏపీలో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. లాక్ డౌన్ విరామ సమయంలో ఉదయం షాపింగ్ కోసం ప్రజలు … Read More
జనతా కర్ఫ్యూతో జనాలకు సినిమా.. ఆన్ లైన్ డెలివరీల అడ్డగింతతో రోడ్లపైకి రాలేక సతమతం..నానాటికీ పెరుగుతున్న కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 15 వరకూ లాక్ డౌన్ విధించడంతో జనం రోడ్లపైకి రాలేని పరిస్ధితి. నిత్యావసరాల కోసం ఉదయం మూ… Read More
0 comments:
Post a Comment