విశాఖలో ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్ లీకేజ్ తో 12 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ పై దక్షిణకొరియాలోని దాని మాతృసంస్ధ ఎల్జీ కెమికల్స్ దర్యాప్తుకు సిద్ధమవుతోంది. దక్షిణకొరియాలోని ప్రధాన కార్యాలయం నుంచి 8 మంది సభ్యుల బృందం ఇప్పటికే విశాఖకు బయలు దేరింది. రేపు లేదా ఎల్లుండి విచారణ బృందం ఎల్జీ పాలిమర్స్ కు చేరుకుంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35WoOAL
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment