Wednesday, May 13, 2020

జగన్ దెబ్బకు కేసీఆర్ లబోదిబో.. కరోనా టైమ్‌లో కుమ్మక్కు.. పోతిరెడ్డిపాడుపై పార్టీలు ఇలా..

శ్రీశైలం బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలించడమే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దీని సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో 203.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఏపీది ఏకపక్ష నిర్ణయమని, జీవో రద్దయ్యేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Amv6h7

Related Posts:

0 comments:

Post a Comment