శ్రీశైలం బ్యాక్ వాటర్ ను లిఫ్ట్ చేసి రాయలసీమకు తరలించడమే లక్ష్యంగా నిర్మించిన ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. దీని సామర్థ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో 203.. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టింది. ఏపీది ఏకపక్ష నిర్ణయమని, జీవో రద్దయ్యేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Amv6h7
జగన్ దెబ్బకు కేసీఆర్ లబోదిబో.. కరోనా టైమ్లో కుమ్మక్కు.. పోతిరెడ్డిపాడుపై పార్టీలు ఇలా..
Related Posts:
గుజరాత్ బీజేపీలో కలవరం, క్రమంగా పట్టు సాధిస్తున్న కాంగ్రెస్అహ్మదాబాద్ : గుజరాత్ లోక్సభ ఎన్నికలు బీజేపీకి సవాల్గా మారాయి. మోడీ సొంత రాష్ట్రం కావడంతో మెజార్టీ స్థానాలు అకౌంట్లో వేసుకోవాలని కమలదళం భావిస్తోంది.… Read More
ఆ ట్వీటు .. హాట్ కేకు : మిషన్ శక్తి ప్రకటన ట్వీట్కు బోలెడు లైకులుఢిల్లీ : సోషల్ మీడియా .. క్షణంలో నెటిజన్లను చేరే సామాజిక మాధ్యమం. దీంతోనే అన్నివర్గాల వారికి చేరువయ్యారు ప్రధాని మోదీ. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు కూడ… Read More
రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్లో ఆపరేటర్ ట్రైయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలరాష్ట్రీయ కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆపరేటర్ ట్రైనీ పోస్టులను భర్త… Read More
ఉపసంహరణకు నేడే చివరిరోజు..! నిజామాబాద్ లో కొనసాగుతున్నఉత్కంఠ..!మంత్రి జోక్యం ఫలించేనా..?నిజామాబాద్/హైదరాబాద్ : ఎన్నడూ లేని విధంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థ… Read More
పార్టీ ఆదేశాల మేరకే పోటీ..దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవే: ప్రియాంకా గాంధీఅయోధ్య: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో దిగడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేసేం… Read More
0 comments:
Post a Comment