బీజింగ్/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తోంది. కరోనా ఉద్భవించిన చైనాలో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి పంజావిసిరింది. వుహాన్ నగరంలో 36 రోజుల విరామం తర్వాత తాజా కేసు సమోదు కావడంతో చైనా ప్రభుత్వం ఉలిక్కి పడింది. దీంతో వుహాన్ నగరంలోనే కోటి మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAiDES
అంతంకాదిది ఆరంభమేనా..? కరోనాకు పోయేకాలం లేదా..? మళ్లీ ఉలిక్కి పడ్డ వుహాన్ నగరం..!
Related Posts:
కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు… Read More
Wife: తండ్రి పోలీసు, కొడుకు క్రిమినల్, ముగ్గురు భార్యలు, చేతిలో కోట్లు, పది ముక్కలు, రెండో భార్య స్కెచ్ !చెన్నై/ చెంగల్పట్టు: పోలీసు కొడుకు అయిన వ్యక్తి నేరసామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడు. హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు ఇలా అనేక క్రిమినల్ కేసులు నమోద… Read More
స్నేహలత హత్యకూ, జేసీ ఇంటిపై దాడికీ లింకు- జగన్ సర్కారుపై చంద్రబాబు ఫైర్ఏపీలో టీడీపీ నేతలు, దళితులు, ఇతర బలహీన వర్గాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చ… Read More
పెద్దారెడ్డి భార్యకు రూ.10వేలంటూ -వైసీపీ తలపొగరు అణిచేస్తాం -తాడిపత్రి ఘటనపై నారా లోకేశ్ ఫైర్అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య తలెత్తిన తాజా గొడవలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరె… Read More
బ్యాంకుల ముందే చెత్త కుప్పలు .. ఏపీలో కొత్త నిరసన .. రీజన్ ఇదే !!ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని నిరసిస్తూ లబ్ధిదారులు వినూత్నరీతిలో నిరసనకు దిగార… Read More
0 comments:
Post a Comment