బీజింగ్/హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కరతాళ నృత్యం చేస్తోంది. కరోనా ఉద్భవించిన చైనాలో తగ్గుముఖం పట్టినట్టే పట్టి మరోసారి పంజావిసిరింది. వుహాన్ నగరంలో 36 రోజుల విరామం తర్వాత తాజా కేసు సమోదు కావడంతో చైనా ప్రభుత్వం ఉలిక్కి పడింది. దీంతో వుహాన్ నగరంలోనే కోటి మందికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్దం చేస్తోంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dAiDES
Wednesday, May 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment