Wednesday, May 27, 2020

జగన్ గారూ థాంక్స్: టీటీడీ భూముల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై నాగబాబు

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భూముల విక్రయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిన్న స్వామి పరిపూర్ణానంద.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇవాళ మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. టీటీడీ భూముల విక్రయం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడాన్ని అభినందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M4hvh8

0 comments:

Post a Comment