చూడబోతే చైనాకు కాలంమూడినట్లుంది. ఇటు భారత భూభాగాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోన్న డ్రాగన్ దేశం.. అటు హాంకాంగ్ స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ మరో వివాదాస్పద చర్యకు ఉపక్రమించింది. ‘‘వన్ కంట్రీ.. టూ సిస్టమ్స్'' ఒప్పందానికి విరుద్ధంగా హాంకాంగ్ లో కొత్త నేషనల్ సెక్యూరిటీ చట్టం అమలు చేయాలనే బిల్లుకు గురువారం చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. హాంకాంగ్ పై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M4ihun
Thursday, May 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment