లోక్ సభ ఎన్నికలు ముగిసినా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ్ రోజు అధికార పార్టీ నేతలు పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని సీఈవో రజత్ కుమార్ కు రేణుకా చౌదరి ఫిర్యాదు చేశారు .ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PlngYE
Sunday, April 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment