ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా నర్సులు, అనెస్థీషియా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 30 జూన్ 2020. సంస్థ పేరు:
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZwK3aP
Saturday, May 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment