కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నా.. సరే వైరస్ వేగంగా విస్తరిస్తోంది. యాదాద్రి భువనగరి జిల్లాలో ఓ గర్బిణీకి వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది. ఆమె ఇటీవలే గ్రామానికి వచ్చిందని.. వేరే జిల్లాలో వైరస్ సోకి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2z2M2sM
7 నెలల గర్భిణీకి కరోనా వైరస్, యాదాద్రి జిల్లాలో కలకలం, భువనగిరి ఎయిమ్స్లో చికిత్స...
Related Posts:
SRH vs MI:ఆల్ ది బెస్ట్ డాడ్... సన్రైజర్స్కు వార్నర్ కూతురు విషెస్షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 లీగ్ దశ మ్యాచ్లకు నేటితో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారీ ఐపీఎల్ ప్లే ఆఫ్స్కు అర్హత పొం… Read More
నూతన అమెరికా కోసం ఓటు వేయండి: ఒబామాతో కలిసి జో బైడెన్ పిలుపువాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన… Read More
ఏపీలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అల్పంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి స్వల్పంగా పెరుగుదలను నమోదు చేశాయి. ఓ వైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ అంతక… Read More
IPL 2020: సూర్యకుమార్ యాదవ్ పై మౌనం వీడిన గంగూలీ.. ఆ సమయంలోనే..!న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత రెండు, మూడు సీజన్లుగా సత్తా చాటుతున్నా.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. … Read More
10 రాష్ట్రాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన ఉపఎన్నికలు -మధ్యప్రదేశ్లో 66శాతం పోలింగ్బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల రెండో దశతోపాటే దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని దుబ్బాక… Read More
0 comments:
Post a Comment