Sunday, May 31, 2020

చైనాతో ఫేస్ టు ఫేస్: భారత్ భాగస్వామ్యం లేకుండా అసాధ్యమంటోన్న ట్రంప్: కీలక భేటీ వాయిదా

వాషింగ్టన్: కరోనా వైరస్‌కు జన్మనిచ్చినట్టుగా భావిస్తోన్న చైనాతో అమెరికా ఫేస్ టు ఫేస్‌కు రెడీ అవుతోంది. ఆ దేశాన్ని ఇరుకున పెట్టడానికి వ్యూహాత్మకంగా పావులను కదుపుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన యుద్ధం నడుస్తోంది. అమెరికాతో తాము ప్రచ్ఛన్న యుద్దం అంచుల్లో నిల్చున్నామని చైనా విదేశాంగ శాఖ మంత్రి సైతం స్పష్టం చేశారంటే పరిస్థితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2yOOFyn

Related Posts:

0 comments:

Post a Comment