Monday, May 11, 2020

డేంజర్ బెల్స్ మోగిస్తున్న డాలర్ జీవితాలు..! స్వదేశమే సురక్షితమంటున్న విదేశీ ఉద్యోగులు..!!

హైదరాబాద్ : ఒక రంగం కాదు.. సకల రంగాలపైన, సకల వ్యవస్థల పైన కరోనా తన పంజా విసిరుతోంది. ఆదేశం ఈదేశం అనే తారతమ్యం లేకుండా ప్రతి దేశంపై దారుణంగా విరుచుకుపడుతోంది కరోనా వైరస్. బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటూ గంపెడాశలతో విదేశాలకు వెళ్లిన భారతీయు యువ ఉద్యోగులపై కరోనా పెను ప్రభావం చూపింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LhlNBc

0 comments:

Post a Comment