అమరావతి: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. ఇక కొన్ని సడలింపులతో క్రమంగా దేశం మళ్లీ గాడిన పడుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నాలుగు సార్లు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. తాజాగా సోమవారం లాక్డౌన్ స్ట్రాటజీపై చర్చించేందుకు ప్రధాని మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WIcKPa
సీఎం జగన్ అదే మాట.. మరి మోడీ అదే బాటేనా..? అందరూ ఫాలో కావాల్సిందే..!
Related Posts:
ఢిల్లీ పోలింగ్ శాతంపై గడబిడ: క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్: ఫైనల్ ఫిగర్.. !న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తోంది. పోలింగ్ శాతంపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవ… Read More
23 మంది వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన సజ్జల..ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ ఏపీ వెంకటేశ్వరరావు(ఏబీవీ) సస్పెన్షన్ వ్యవహారం పూర్తిగా రాజకీయమలుపు తిరింది. ఏబీవీ పేరు ప్రస్తావించకుండా ఉద్యోగు… Read More
Coronavirus: చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖ: పోరాటానికి సహకరిస్తామంటూ.. !న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి అల్లాడుతున్న చైనాకు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే వంద మిలియన్ డాలర్ల మేర… Read More
అయోధ్య మందిరంపై మరో ముందడుగు.. 19న ట్రస్టు తొలి సమావేశం.. కీలక నిర్ణయాలివే..రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రక్రియకు సంబంధించి మరో అడుగు ముందుకుపడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్యలో మందిర నిర్మాణం కోసం కేంద్రం ఏర్పాటుచేసిన … Read More
చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్కు పట్టిన కరోనా వైరస్ : వైసీపీ ఎమ్మెల్యేచైనాలో కరోనా వైరస్లా ఆంధ్రప్రదేశ్కి చంద్రన్న వైరస్ పట్టిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. చంద్రన్న వైరస్కు ఆయన బతికున్నంత క… Read More
0 comments:
Post a Comment