వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవమన్నారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని,ప్రభుత్వం అందరికీ అండగా నిలబడుతోందని స్పష్టం చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరదించాలని విజ్ఞప్తి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YNJdq2
అలాంటివి రాయొద్దు.. అసత్య ప్రచారాలు మానుకోవాలి.. : మంత్రి బొత్స సత్యనారాయణ
Related Posts:
అయ్యో పాపం: 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి తల నరికిన సొంత అన్నలుమధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. వావివరసలు మరిచి 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేశారు మృగాళ్లు. సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధులు ఆ చిన్నారిపై అత్యాచ… Read More
లోక్ సభ అభ్యర్థులను ఇంకా తేల్చని టీటిడిపి..! ఆశావహుల్లో పెరుగుతున్న అసహనం..!!హైదరాబాద్ : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించుకుంటూ ప్రచారానికి ప్రజా క్షేత్రంలో పరుగులు తీసేందుకు ప్రణాళికలు … Read More
ఢిల్లీలో ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన దొంగలుఢిల్లీ : ఏటీఎంలో డబ్బులు దొంగిలించిన ఘటనల గురించి చాలానే విన్నాం. కానీ దొంగలు ఏకంగా ఏటీఎం మెషీన్ ను ఎత్తుకెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుం… Read More
ఫెడరల్ ఫ్రంట్ను ఆశీర్వదించండి : సమస్యే లేకుండా చేస్తానని కేసీఆర్ భరోసానిజామాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినట్లే పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలను కోరారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలోని 17 స్థానాల్లో విజయం సాధ… Read More
జమ్ము అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ తో పోత్తు లేదు...పీడిపిజమ్ము అండ్ కాశ్మీర్ లో కాంగ్రెస్ పార్టీ ఓంటరి కానుంది..ఆ పార్టీతో సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటిచేసేందుకు స్థానిక పార్టీలు వెనకడుగు వేస్తున్నాయి... … Read More
0 comments:
Post a Comment