న్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో చావును సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజేసేలా.. అగ్రరాజ్యాలను సైతం కుదేల్ చేసేలా.. లక్షలాది మంది ప్రాణాలు గాలిలో దీపంలా మారడానికి కారణమైన చైనా ఏమాత్రం పశ్చాత్తాపం పడేలా కనిపించట్లేదు. తన వైఖరిలో ఎలాంటి మార్పూ రాలేదని మరోసారి స్పష్టం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fzpT5D
Sunday, May 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment