కొల్కతా/భువనేశ్వర్: అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 4గంటలపాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు. Amphan cyclone: బెంగాల్, ఒడిశాలో ఈదురుగాలులు, వర్ష బీభత్సం, ఏపీలోనూ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tm0BhY
amphan cyclone: తీరం దాటిన తుఫాను, బెంగాల్, ఒడిశాల్లో అతలాకుతలం
Related Posts:
మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఏం జరిగిందంటేనేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్లను ప్రార… Read More
ప్రియుడితో డేటింగ్కు వెళితే.. గ్యాంగ్ రేప్.. నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి..మధ్యప్రదేశ్లో యువతి దారుణంగా లైంగిక దాడికి గురైంది. 12 తరగతి చదువుతున్న యువతిపై ఇద్దరు ఉన్మాదులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం రేపిం… Read More
Delhi Elections:కేజ్రీకి కలిసొచ్చేదేంటి..కమలం వికసిస్తుందా, కాంగ్రెస్ టార్గెట్ ఏంటి?కొత్త ఏడాదిలో తొలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీకి సోమవారం రోజున ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఢిల్లీ అస… Read More
అన్ని ద్వితీయశ్రేణి పట్టణాల్లో ఐటీ విస్తరణ..వరంగల్ అభివృద్ధికి హామీల: మంత్రి కేటీఆర్వరంగల్లో ఐటీ ఊహించిన దానికంటే వేగంగా విస్తరిస్తోందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ఐటీ మరియు పురపాలక శాఖామంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యట… Read More
జరిగింది మర్చిపోయి క్యాంపస్కు వచ్చేయండి.. JNU సేఫ్ ప్లేస్.. విద్యార్థులకు వీసీ పిలుపు''మన క్యాంపస్ లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరం. గాయాలపాలైన విద్యార్థులందరిపట్లా మాకు సానుభూతి ఉంది. ఒక్కటిమాత్రం నేను బలంగా చెప్పగలను.. జేఎన్యూ చాలా… Read More
0 comments:
Post a Comment