Wednesday, May 20, 2020

ప్రాజెక్ట్ నిర్మాణం అంటే కాపర్ డ్యాం , రెండు కాలవలు తవ్వటమా : టీడీపీ నేతలపై మంత్రి అనీల్ ఫైర్

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ పర్యటనలో పోలవరంలో ఇరిగేషన్ పనులను పరిశీలించనున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆర్‌ అండ్ బీ పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ ఆదేశాల మేరకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4tqY6

Related Posts:

0 comments:

Post a Comment