తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మంత్రి అనీల్ కుమార్ యాదవ్ రెండు రోజుల పర్యటన కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ పర్యటనలో పోలవరంలో ఇరిగేషన్ పనులను పరిశీలించనున్న మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆర్ అండ్ బీ పనులపై స్థానిక నేతలు, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యటానికి సీఎం జగన్ ఆదేశాల మేరకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4tqY6
Wednesday, May 20, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment