Monday, May 25, 2020

4 పోలీసుస్టేషన్లు సీజ్, కరోనా వైరస్ సోకడంతో తీరప్రాంత పీఎస్ క్లోజ్.. ఎక్కడంటే..?

కరోనా వైరస్ చైన్ తెంపేందుకు పోలీసులు ఆలుపెరగకుండా శ్రమిస్తున్నారు. కానీ కొందరు పోలీసులకు కూడా వైరస్ సోకుతోంది. వీరిలో కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక కర్ణాటకలోని తీర ప్రాంత జిల్లాలు ఉడుపి, దక్షిణ కన్నడకు చెందిన నాలుగు పోలీసు స్టేషన్లను అధికారులు మూసివేశారు. ఇక్కడ కరోనా వైరస్ కేసులు నమోదవడంతో పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X30o5L

0 comments:

Post a Comment