ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులతోపాటు వైరస్ వ్యాప్తిపై రాజకీయ విమర్శలూ పెరిగాయి. చంద్రబాబు లూటీచేసి వదిలేసిన రాష్ట్రాన్ని.. సీఎం జగన్ కోలుకునేలా చేశారని, ఏడాది నిండకముందే రాజన్న రాజ్యం వచ్చేసిందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పగా.. ''ఇది రాజన్న రాజ్యం కాదు.. రౌడీల పాలన''అంటూ సీఎంపై కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు. డాక్టర్లకు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g1mm0b
Sunday, May 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment