విశాఖ గ్యాస్ లీకేజీ బాధితులకు అండగా ఉంటానని మాటిచ్చిన సీఎం జగన్ మాట నిలబెట్టుకున్నారు. నిన్న జరిగిన ఘటనలో తమ వారిని పోగొట్టుకున్న మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వనున్నారు.సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో పరిహరం అందేలా చర్యలు తీసుకున్నారు. నిన్న చెప్పారు ఇవ్వాళ చేసి చూపించారు. కరోనా కష్ట కాలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cs4kCp
నిన్న చెప్పారు నేడు చేశారు .. విశాఖ బాధితులకు 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
Related Posts:
ఫర్టిలైజర్ మరియు కెమికల్స్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావన్కోర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను… Read More
మాధవ్ పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్రభుత్వం : ఇసి కి ఫిర్యాదు..!పోలీసు మాధవ్ ఎన్నికల బరి నుండి తప్పుకోవాల్సిందేనా. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా మాధవ్ ను ఇప్పటి దాకా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దీంతో..చివ… Read More
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే !బర్త్ డే వేడుకలు ధూమ్ ధామ్ గా చేసుకున్నారు,ఊరికి దూరంగా ఉన్నాం కదా మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనుకున్నారు..ఏయిర్ పోర్టు ఉందన్న విషయం కూడ మరచిపోయారు ,ఇష… Read More
సహజీవనం చేస్తే అక్కడ బహిరంగంగా బెత్తం దెబ్బలు !జకార్తా : పెళ్లి కాకుండానే అక్కడ సహజీవనం చేశారో .. ఇక అంతే సంగతులు. మీరు బెత్తం దెబ్బలు తినేందుకు రెఢీగా ఉండాలి. స్థానికులు సమాచారం అందించినా చాలు, సహ… Read More
వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ... నేటి నుండి ఐదురోజుల పాటువేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ ఉత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా స్వామివారి ఉత్సవాలను నిర్వ… Read More
0 comments:
Post a Comment