విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 12 మంది విషవాయువు స్టైరీన్ ధాటికి మృతి చెందారు. వందల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా అస్వస్థులయ్యారు. ఇక పరిసర గ్రామాలలో ఐదు గ్రామాలకు స్టైరీన్ ఎఫెక్ట్ బాగా పడింది. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ పాలిమర్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cvQT49
13 వేల టన్నుల స్టైరీన్ దక్షిణ కొరియా పంపటానికి మొదలైన తరలింపు ప్రక్రియ
Related Posts:
పరువు హత్య : ఇంటికి చేరుకున్న హేమంత్ మృతదేహం... కాసేపట్లో అంత్యక్రియలు...హైదరాబాద్లో పరువుహత్యకు గురైన హేమంత్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. హేమంత్ మృతదేహం ఉస్మానియా ఆస్పత్రి నుంచి చందానగర్లోని ఆయన ఇంటికి చేరుకుంది. … Read More
ఎస్పీ బాలుతో కలిసి అమూల్ బేబీ పాట... గాన గంధర్వకుడికి గొప్ప నివాళి....గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74)కు పాల ఉత్పత్తుల దిగ్గజం అమూల్ సంస్థ గొప్ప నివాళి అర్పించింది. ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి అమూల్ బేబీ పాట పా… Read More
కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్: కొండను ఢీ: ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పీటముడి: ఎవరో తేలకుండానేపాట్నా: అసెంబ్లీ ఎన్నికల కోసం బిహార్ సమాయాత్తమౌతోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు షెడ్యూల్ను ప్రకటించిన మరుక్షణం నుంచే బిహార్ రాజకీయాలు… Read More
డ్రగ్స్ చాట్ చేశా.. కానీ తీసుకోలేదన్న రకుల్.. నేడు కొనసాగుతున్న దీపికా పదుకొనే విచారణబాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ డ్రగ్స్ కు సంబంధించిన చాట్ చేసినట్టు గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు రకుల్ ను విచారణ చేశారు . హీరోయిన… Read More
నేడు ఐరాసలో ప్రధాని మోడీ కీలక ప్రసంగం- భద్రతామండలి సభ్యదేశంగా అజెండా ప్రకటన...అమెరికాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 75వ వార్షిక సమావేశాల సందర్భంగా భారత ప్రధాని మోడీ ఇవాళ కీలక ప్రసంగం చేయబోతున్నారు. ఈ సారి ఐక్యరాజ్యసమితిలో ప్రధాని … Read More
0 comments:
Post a Comment