దేశంలో కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రకటించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై పలు అంతర్జాతీయ సంస్థలు కూడా కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలోనే భారత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKVkSJ
11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ: చివరి త్రైమాసికంలో 3.1శాతంకు పడిపోయిన వృద్ధి రేటు
Related Posts:
బీజేపీకి మెజారీటీ వస్తే.. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులా...: అసదుద్దిన్ ఓవైసీకేంద్రంలో బీజేపీ మూడు వందల సీట్లు గెలవగానే, ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులను చేస్తారా అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ ప్రశ్నించారు. హదరాబాద్ ఉగ్రవ… Read More
వీడియో: జవాన్లని కూడా చూడకుండా రక్తమోడేలా కొట్టారు!లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ కార్మికులు కొందరు ఇద్దరు జవాన్లపై దాడికి దిగారు. నడి రోడ్డు మీద బాహాబాహికి దిగార… Read More
ఏటీఎఫ్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలుఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం.. ఏటీఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా జరిగాయి. తెలంగాణ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు.… Read More
ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటిఅమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర … Read More
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీహైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు … Read More
0 comments:
Post a Comment