Friday, May 29, 2020

11 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన జీడీపీ: చివరి త్రైమాసికంలో 3.1శాతంకు పడిపోయిన వృద్ధి రేటు

దేశంలో కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా సాగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలను ప్రకటించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై పలు అంతర్జాతీయ సంస్థలు కూడా కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ క్రమంలోనే భారత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKVkSJ

Related Posts:

0 comments:

Post a Comment