లాక్డౌన్ సందర్భంగా ఓ జంట ఏకమయ్యారు. కానీ పరిమిత సంఖ్యలో అతిథులతో పెళ్లి క్రతువు ముగించారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్లో జరిగిన వివాహం పలువురికి ఆదర్శంగా నిలిచింది. పెళ్లి కూతురు, కుమారుడు సహా వచ్చినవారంతా మాస్క్ వేసుకొని సోషల్ డిస్టన్స్ పాటించారు. తన పెళ్లి సందర్భంగా పేదలకు వరుడు రూ.31వేల అందజేయడాన్ని పలువురు కొనియాడారు. ఖరగ్పూర్లో సౌరవ్ కర్మాకర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3euIpMg
Friday, April 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment