Friday, April 17, 2020

Corona Lockdown:బెంగళూరు ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్, ఏప్రిల్ 20 నుంచి ఓకే, అయితే ?

బెంగళూరు: భారతదేశం ఐటీ రాజధాని బెంగళూరు లో లాక్ డౌన్ కారణంగా చాలావరకు సాఫ్ట్‌వేర్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. కర్ణాటక ఐటీ, బీటీ పరిశ్రమల శాఖా మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అశ్వథ్ నారాయణ ఐటీ కంపెనీలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ 20 నుండి, ఆంక్షలు మరియు నిబంధనలను అనుసరించి ఐటి పరిశ్రమలు ప్రారంభించడానికి అవకాశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XL57tE

Related Posts:

0 comments:

Post a Comment