Tuesday, April 14, 2020

lockdown continue: సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీలు బారులు, పోలీసుల లాఠీఛార్జీ..

కరోనా వైరస్‌ను సమూలంగా నిర్మూలించేందుకు కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించింది. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉంటుందని, అయితే ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఆంక్షలపై సడలింపు ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. దీంతో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో ఉన్న వలసకూలీలు.. ఏప్రిల్ 14వ తేదీన తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తారని అనుకొన్నారు. కానీ పొడిగించడంతో..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3efRGYp

Related Posts:

0 comments:

Post a Comment