Tuesday, April 14, 2020

ఏపీలో ఎమ్మార్వోకు కరోనా పాజిటివ్: సిబ్బందితోపాటు ఎమ్మెల్యే కూడా క్వారంటైన్‌లోకి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే వందకుపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aalUIO

0 comments:

Post a Comment