కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకే లాక్ డౌన్ పొడగిస్తున్నామని, జనం ఎన్నికష్టాలు పడుతున్నారో తనకు తెలుసని, అయినాసరే ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేస్తూ దేశాన్నిరక్షించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ పొడగింపు నిర్ణయాన్ని సమర్థిస్తూనే.. ఉద్దీపనలు ప్రకటించకపోవడాన్ని నేతలు తప్పుపడుతున్నారు. బతుకులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3beWQC8
లాక్డౌన్ పొడగింపు: సీఎంలకు మోదీ షాక్.. దేశానికి ఏడుపే గతి.. మే3 తర్వాతైనా ప్లాన్-బీ ఉందా?
Related Posts:
మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బ… Read More
రాజధాని రైతులను మోసం చెయ్యొద్దన్న సీపీఐ నారాయణ.. ఫోన్ చేసి హామీ ఇచ్చిన బొత్సాకరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి రాజధాని ప్రాంత రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రాష్ట్ర పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని ఏపీ ప్రభుత్వం త… Read More
కరోనా కలిపింది ఇద్దిరనీ: జగన్కు చెక్ పెట్టాల్సిందే: కమలనాథులతో చంద్రబాబు వ్యూహాత్మకంగా..ఇలా..!నాడు ప్రధాని మోడీ..నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీడీపీతో బీజేపీ తెగ తెంపుల తరువాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సంబాషణ ఇప్పుడు ఏప… Read More
కరోనా: నలుగురు కర్ణాటక మంత్రులు క్వారంటైన్.. నిబంధనలు యధేచ్చగా బేఖాతరు, సమీక్షల పేరుతో..కర్ణాటక నలుగురు మంత్రులు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఓ వీడియో జర్నలిస్ట్ వారిని కలువడంతో.. క్వారంటైన్లోకి వెళ్లారు. బెంగళూరు సిటీలో జర్నలిస్ట… Read More
Lockdown: ఆపరేషన్ లాక్ డౌన్, 3 వేల మంది విదేశీయులకు గేట్ పాస్, మోదీ ఓకే, విమానాల్లో జంప్ జిలాని !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో బస్సులు, కార్లు, ఒక ప్రాంతం నుంచి … Read More
0 comments:
Post a Comment