చెన్నై/ మిజోరం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో మిజోరం రాష్ట్రానికి చెందిన యువకుడు చెన్నైలో మరణించాడు. చెన్నైలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మరణించడంతో అతని అంత్యక్రియులు చెయ్యడానికి అక్కడ అతనికి సంబంధించిన ఒక్క మనిషి కూడా లేడు. లాక్ డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fZ0it
Lockdown: 3 వేల కిలోమీటర్లు, 84 గంటలు, అంబులెన్స్ డ్రైవర్లకు సీఎం సెల్యూట్, సన్మానం, వైరల్ !
Related Posts:
కారెక్కిన మండవ : కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్హైదరాబాద్ : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. నిజామాబాద్ క… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లో కొత్తపట్నం మండలం పూర్తిగా చేరింది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమ… Read More
మీడియా ప్రతినిధి కాదా అని ఇంటికి రానిస్తే .. ఆయన భార్యకే లైన్ వేసి.. కాపురం కూల్చేశాడు ?గుంటూరు : మీడియా ప్రతినిధి అని ఆ పోలీసు అధికారి చనువిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు తనకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో సహరించడంతో వారి మధ్య … Read More
పవన్ కు మెగా హీరో షాక్..!? అయన మద్దతు ప్రకటించిదెవరికో తెలుసా..!మరో నాలుగు రోజుల్లో ఏపిలో పోలింగ్. జనసేన ఎన్నికల్లో ఏలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ. పవన్ కళ్యాన్ అభి మానులు..పాలిటికల్ సర్కిల్స్ వేచి… Read More
లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్ఓడిపోతామన్న భయంతో ఓటమి భరించలేక తెలుగుదేశం పార్టీ లక్ష్మి పార్వతిపై లేనిపోని అభాండాలు వేస్తున్నదని సినిమా నటుడు..వైసీపీ నేత రాజశేఖర్ మండిపడుతున్నారు .… Read More
0 comments:
Post a Comment