చెన్నై/ మిజోరం: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశ మొత్తం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనారోగ్యంతో మిజోరం రాష్ట్రానికి చెందిన యువకుడు చెన్నైలో మరణించాడు. చెన్నైలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి మరణించడంతో అతని అంత్యక్రియులు చెయ్యడానికి అక్కడ అతనికి సంబంధించిన ఒక్క మనిషి కూడా లేడు. లాక్ డౌన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35fZ0it
Lockdown: 3 వేల కిలోమీటర్లు, 84 గంటలు, అంబులెన్స్ డ్రైవర్లకు సీఎం సెల్యూట్, సన్మానం, వైరల్ !
Related Posts:
సుదీర్ఘకాలంగా బాక్సుల్లో మగ్గిన బ్యాలెట్ పేపర్లు..ఫలితంఅమరావతి: సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తరువాత చోటు చే… Read More
ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ : బిల్లులు చెల్లించక నిలిచిన సేవలు : ఎన్నికల ఫలితాల వేళ..!!ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు బయటకు రానున్నాయి. ఈ సమయంలో అధికారికంగా సమాచారం ఇచ్చే ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ … Read More
చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా : పల్నాడు లో వైసీపీ ఏకపక్షంగా : జిల్లాల వారీగా ఫలితాల సరళి ఇలా..!!ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత… Read More
Punjab CM: పొలిటికల్ థ్రిల్లర్: తెర మీదికి అనూహ్య పేరు: గాంధీ కుటుంబానికి రైట్హ్యాండ్చండీగఢ్: వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస… Read More
ప్రియుడు లండన్లో: ఆన్లైన్లో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్: ఫ్యాన్స్ బేజార్బెంగళూరు: కన్నడ బిగ్బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ వైజయంతి వాసుదేవ్ అడిగ త్వరలో ఒకింటివారు కాబోతోన్నారు. ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వైజయంతి తన … Read More
0 comments:
Post a Comment