కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తున్నారు. పల్లెలను , పట్టణాలను , నగరాలను కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసం పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMtJkd
Wednesday, April 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment