Wednesday, April 29, 2020

పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కితాబు .. ఏమన్నారంటే

కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో వారిని అందరూ దేవుళ్ళుగా భావిస్తున్నారు. పల్లెలను , పట్టణాలను , నగరాలను కరోనా మహమ్మారి నుండి కాపాడటం కోసం పారిశుధ్య కార్మికులు ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండా నిరంతరాయంగా పని చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VMtJkd

Related Posts:

0 comments:

Post a Comment