హైదరాబాదు: కరోనావైరస్తో దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. దీంతో అన్ని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్శిటీలు మూతపడ్డాయి. లాక్డౌన్ నడుస్తున్నప్పటికీ హైదరాబాదులోని సెంట్రల్ యూనివర్శిటీ మాత్రం తన అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించింది. 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇక వివిధ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dWCQ8Q
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment