న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఐక్యతను చాటేందుకు తమ ఇళ్ళలోని లైట్లు ఆపివేసి.. దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్లు, టార్చ్లు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం ఇందుకు సిద్ధమవుతోంది. తాజాగా, నరేంద్ర మోడీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e4IO7U
Saturday, April 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment