చెన్నై: దేశం మొత్తం కరోనా వైరస్ (COVID 19) వ్యాధి తాండవం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా చెనైలో కరోనా వైరస్ తో మరణించిన డాక్టర్ అంత్యక్రియులు చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో వైద్య సిబ్బందిపై స్థానికులు మూకదాడికి పాల్పడ్డారు. ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన వైద్యుడికి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రజలు స్థానికులపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3axmlgs
Thursday, April 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment