Thursday, April 23, 2020

ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా కట్టడి కోసం తమవంతు పాత్రను పోషిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxNCkj

0 comments:

Post a Comment