అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ రోజు రోజుకు వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం, వివిధ శాఖలు అహర్నిశలు పనిచేస్తున్నప్పటికీ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా కట్టడి కోసం తమవంతు పాత్రను పోషిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bxNCkj
ఏపీలో ఒక్క రోజులోనే భారీగా పెరిగిన కరోనా కేసులు, 893కు చేరిక, మరణాలు 27
Related Posts:
12,521 మంది ఖాతాల్లో దళితబంధు నగదు జమ: మంత్రులుదళితబంధు పథకంపై మంత్రులు ఉన్నత స్థాయి సమీక్షించారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రులు… Read More
గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలుదేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవాన్ని గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలన్ని కలిసి భారీగా నిర్వహించాయి. 1888 సెప్టెంబర… Read More
ఆఫ్గన్లో ఆగని తాలిబన్ల అరాచకాలు-జర్నలిస్టుతో ముక్కు నేలకు రాయించి-ఆ వార్తను కవర్ చేసినందుకు...ఆఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఆఫ్గనిస్తాన్లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ప్రకటించినట్లుగానే... అత్యంత కర్కషంగా వారు వ్యవహరిస్తు… Read More
వావ్.. దేశంలో 70 కోట్ల మందికి వ్యాక్సిన్: మాండవీయకరోనాకు శ్రీరామ రక్ష టీకాయే.. అందుకే తీసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కోవిడ్ వ్యాక్స… Read More
హిందూ సమాజానికి మల్లాది విష్ణు బహిరంగ క్షమాపణ చెప్పాలి... బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి డిమాండ్...ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కా… Read More
0 comments:
Post a Comment