Friday, April 17, 2020

coronavirus:హోం క్వారంటైన్‌లోకి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌‌ఖాన్, ఇటీవల రెడ్‌జోన్ ఏరియాలో..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. 512 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరితో కలిసి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది. కర్నూలులో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వంద దాటింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cru5lC

Related Posts:

0 comments:

Post a Comment