ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. 512 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరితో కలిసి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది. కర్నూలులో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వంద దాటింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cru5lC
coronavirus:హోం క్వారంటైన్లోకి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఇటీవల రెడ్జోన్ ఏరియాలో..
Related Posts:
కేంద్రం ప్రకటనతో స్వదేశానికి భారతీయుల తాకిడి.. భారీ ట్రాఫిక్ తో వెబ్ సైట్ జామ్...కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో లాక్ డౌన్ విధించగానే కేంద్రం అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది. విదేశాల నుంచి కరోనా వైరస్ భారత్ లోకి వ్యాప్… Read More
కరుణించిన కవిత..! 68మంది తెలంగాణ యువతులను స్వస్థలాలకు తరలింపు..!!హైదరాబాద్ : కరోనా క్లిష్ట సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన అభాగ్యులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు తమవంతు సహకారాలను అందిస్తున్నారు. వలస … Read More
దారుణం: మహిళా రిటైర్డ్ ఎస్ఐపై సామూహిక అత్యాచారంఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ రిటైర్డ్ మహిళా ఎస్సైపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట… Read More
Lockdown:మాజీ సీఎం కొడుకు, హీరో నిఖిల్ పెళ్లి ఎలా జరిగింది ?, ఎవరికి టోపీ పెడుతున్నారు ?, హైకోర్టు !బెంగళూరు/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని కట్టడి చెయ్యడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమ… Read More
వాహనదారులకు యోగి సర్కార్ షాక్ .. పెట్రోల్ , డీజిల్ ధరలపై వ్యాట్ వాత .. అర్దరాత్రి నుండేకరోనావైరస్ సృష్టించిన ఆర్ధిక సంక్షోభాల మధ్య ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధరలను లీటరుకు 2 రూపాయలు, డీజిల్… Read More
0 comments:
Post a Comment