ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది డిశ్చార్జ్ అయ్యారు. 512 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరందరితో కలిసి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది. కర్నూలులో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య వంద దాటింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cru5lC
coronavirus:హోం క్వారంటైన్లోకి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఇటీవల రెడ్జోన్ ఏరియాలో..
Related Posts:
చిల్ డొనాల్డ్ చిల్! ట్రంప్పై ప్రతీకారం తీర్చుకున్న గ్రేటా థన్బర్గ్, 11 నెలల తర్వాత కసితీరా!వాషింగ్టన్: ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నోటి దురద ఎక్కువేనని అందరికీ తెలిసిందే. మీడియా ప్రతినిధులతోపాటు దాదాపు తనకు ఎదురుచెప్పే ఎవర… Read More
సబ్బంహరికి నోటీసుల షాక్ .. వైసీపీ పాలకుల తీరే వేరని చంద్రబాబు ఫైర్సబ్బంహరికి జీవీఎంసీ అధికారులు మరోమారు నోతీసులిచ్చారు. దీంతో వైసీపీ పాలకుల తీరే వేరు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. అధిక… Read More
థర్డ్ ఫేజ్ పోలింగ్: 78 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్..మరికొన్ని గంటల్లో బీహర్ థర్డ్ ఫేజ్ పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటలకు 78 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలవబోతోంది. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వి… Read More
Illegal affair: పైకి కోచింగ్ సెంటర్, ప్రియుడికి భార్య రొమాన్స్ పాఠాలు, నగ్న వీడియో షేర్, క్లైమాక్స్చెన్నై/ మదురై/ నమ్మక్కల్: భర్తకు వయసులో తనకంటే 12 ఏళ్లు తేడా ఉందని భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సమయం చిక్కిన… Read More
SRH vs RCB:ఇది టూమచ్.. కోహ్లీని ఇంకా కెప్టెన్గా ఎందుకు కొనసాగిస్తున్నారు: గంభీర్ఢిల్లీ: శుక్రవారం రాత్రి ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. … Read More
0 comments:
Post a Comment