హైదరాబాద్లో గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అహర్నిశలు కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు . వందలాది కరోనా పాజిటివ్ బాధితులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎవరికి వారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వైరస్ ఏ విధంగా అయినా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపధ్యంలో వారు ప్రాణాలను పణంగా పెట్టి మరీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cp6Kkt
Friday, April 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment