విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి దశలో ఓ పానీపూరీ బండి, ఆ తర్వాత ఓ టిఫిన్ బండి, ఇప్పుడు వార్డు వాలంటీర్... ఇలా వైరస్ వాహకాలుగా మారిపోతున్న వారి వ్యవహారం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కరోనా వైరస్ సర్వేలో పాల్గొన్న ఓ వాలంటీర్ కు తాజాగా కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు ఆమెను క్వారంటైన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VPpJhN
విజయవాడ వాసులను కలవరపెడుతున్న వాలంటీర్.. సర్వేకు వెళ్లి...
Related Posts:
అమెరికాను లెక్కచేయని టర్కీ..! శివాలెత్తిపోతున్న ట్రంప్..!!అంకారా/హైదరాబాద్ : అసలే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా-టర్కీ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అగ్రరాజ్యం ఎంత హెచ్చరిస్తున్నా ఖాతరు చేయకుండా నాటో దే… Read More
యేడాదికి ఒకసారే స్వామివారి దర్శనం.. వీఐపి బ్రేక్ దర్శనాలు రద్దు..! టీటీడి బోర్డ్ కీలక నిర్ణయం..!!తిరుపతి/హైదరాబాద్ : శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. అలాంటి వారందదరికి శ్రీవారి దర్శనం ప్రియం కానుంది. సంవత్సర… Read More
నవరత్నాలు నాణ్యత కోల్పోయాయా..? వైసీపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలు..!!అమరావతి/హైదరాబాద్ : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై మాజీ మంత్రి యనమల విమర్శలు చేశారు. నవరత్నాల పేరుతో నవ కోతలు, న… Read More
అసహనం, దాడులు ఆర్థికవృద్ధికి ప్రతిబంధకం : ఆది గోద్రెజ్ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆది గోద్రేజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాపార నిర్వహణలో ఎప్పుడూ బిజీగా ఉంటే ఆయన శనివారం ముంబైలోని ఓ కాలేజీ వార్షికోత్స… Read More
పట్టాలపై ఆగిన రైలు ఇంజిన్.. పలు రైళ్ల రాకపోకలక అంతరాయంవిశాఖపట్టణం : విశాఖలో ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిగిలిన రెండు ట్రాక్లపై రైళ్ల రాకపోకలను… Read More
0 comments:
Post a Comment