Friday, April 17, 2020

విజయవాడ వాసులను కలవరపెడుతున్న వాలంటీర్.. సర్వేకు వెళ్లి...

విజయవాడలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన తొలి దశలో ఓ పానీపూరీ బండి, ఆ తర్వాత ఓ టిఫిన్ బండి, ఇప్పుడు వార్డు వాలంటీర్... ఇలా వైరస్ వాహకాలుగా మారిపోతున్న వారి వ్యవహారం అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కరోనా వైరస్ సర్వేలో పాల్గొన్న ఓ వాలంటీర్ కు తాజాగా కరోనా సోకినట్లు గుర్తించిన అధికారులు ఆమెను క్వారంటైన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VPpJhN

Related Posts:

0 comments:

Post a Comment