బెంగళూరు: కర్ణాటకలో కరోనా వైరస్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. బెంగళూరు వంటి నగరాలు ఇప్పటికే ఖాళీ అయ్యాయి. సాఫ్ట్వేర్ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వడంతో స్వస్థలాలకు తరలివెళ్లారు ఉద్యోగులు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాలు సైతం ఖాళీ అయ్యే పరిస్థితి అక్కడ ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. కరోనా వైరస్ భయం. ఈ మహమ్మారి భయంతో కొన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4y20W
కరోనా భయంతో ఖాళీ అవుతున్న గ్రామాలు: ఇళ్లను వదిలేసి.. పొలాల్లో బిక్కుబిక్కుమంటూ.. !
Related Posts:
జగన్, చంద్రబాబు కేసుల విచారణ లైవ్- సుప్రీంకు ఉండవల్లి లేఖ- బీజేపీ చేతుల్లో రమణ అభిశంసన ?సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజకీయ నేతలపై ఉన్న తీవ్రమైన కేసుల్లో విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేందుకు కోర్టులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలోనూ జగన… Read More
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్... కల్వకుర్తి పంప్ హౌస్ సందర్శనను అడ్డుకున్న పోలీసులు...శుక్రవారం(అక్టోబర్ 16) చోటు చేసుకున్న ప్రమాదానికి కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ నీట మునగడంతో శనివారం కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టును సందర్శించేందుకు బయల… Read More
అర్ధరాత్రి 2గంటలకు... ఆ 2 గ్రామాలతో హైదరాబాద్ పోలీసుల యుద్దం.. సినిమాను తలపించిన సీన్..ఓఎల్ఎక్స్ ప్రకటనలతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఎంతోమందిని బురిడీ కొట్టిస్తున్న రాజస్తాన్ భరత్పూర్ సైబర్ నేరగాళ్ల భరతం పడుతున్నారు హైదరాబాద్ పోలీసు… Read More
Bigg Boss Telugu:మోనాల్ మళ్లీ సేఫ్.. ఈక్వేషన్ మారితే ఎలిమినేట్ అయ్యేది అతనే..!నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్బాస్ తెలుగు షో క్రమంగా ఆడియెన్స్ను అట్రాక్ట్ చేస్తోంది. షో ప్రారంభమైన తొలినాళ్లలో పేలవంగా సాగిన ఈ రియాల్టీ షో… Read More
భర్తతో విడిపోయినా.. మహిళలకు అత్తవారింట్లో వుండే హక్కు .. సుప్రీం తాజా తీర్పుభర్త నుంచి విడిపోయిన మహిళలకు సుప్రీం ధర్మాసనం ఊరటనిచ్చే తీర్పునిచ్చింది. భర్త నుంచి విడిపోయిన మహిళలు అత్త వారింట్లో ఉండడానికి అన్ని హక్కులను కలిగి ఉన్… Read More
0 comments:
Post a Comment